రైతులు సమస్యలు పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ 1967 లేదా జిల్లా ఫిర్యాదు కేంద్రం నెంబర్ 8520879979 ను సంప్రదించగలరు: జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు నెల్లూరు, ఏప్రిల్ 16: జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పండించే ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎమ్…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలను సత్వరమే చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల…
Read more
100 శాతం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ర్యాంకు సాధించిన వి.శ్రీహాసిని కరస్పాండెంట్ పి శ్రీనివాసులు రెడ్డి అభినందనలు ప్రభాతదర్శిని, (నాయుడు-పేట ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని శ్రీ వేమ జూనియర్ కళాశాల విద్యార్థిని వి.శ్రీహాసిని స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి ప్రభంజనం సృష్టించింది. అలాగే శ్రీ వేమ జూనియర్ కళాశాల లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు 100 శాతం…
Read more
ప్రభాతదర్శిని, (నాయుడుపేట- ప్రతినిధి):రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో నాయుడుపేట పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు.ఈ సందర్భంగా కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు అభినందించారు.విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషిచేసిన అధ్యాపకలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో విద్యార్థుల పరీక్ష ఫలితాల వివరాలను…
Read more
ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను బాధ్యతాయుతంగా ఉంచాలని అలాగే సమాజంలో సమానత్వం స్థాపన కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలనీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ హాల్ నందు ఎస్.సి లకు సంబందించిన పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుండి ఆర్జీలను స్వీకరించిన…
Read more
తెలుగు సినీ రంగంలో ఒకప్పుడు వెలిగి, కోట్లు సంపాదించి, చివరకు కటిక దారిద్ర్యంతో కన్నుమూసిన హాస్యనటుడు కస్తూరి శివరావు జీవితం ఒక విషాద గాథ. నేటితరం బ్రహ్మానందం, సునీల్, వెన్నెల కిషోర్, ఆలీల లాగే, గత తరం రేలంగి, రమణారెడ్డి, రాజబాబుల లాగే, అంతకు ముందు కస్తూరి శివరావు వెండితెరపై నవ్వుల పూయించారు.తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ కమెడియన్గా కీర్తి గడించిన ఆయన నటుడిగా లెక్క…
Read more
శ్రీ కాళహస్తి లో ఉన్న శివలింగం పంచభూతలింగాల్లో ఒకటైన వాయు లింగం . మీరు దర్శనం చేస్కునేటప్పుడు గమనిస్తే లింగానికి ఎదురుగ ఉన్న దీపం స్వామి వారి నుంచి వస్తున్నా గాలికి దీపం ఊగుతూ కనిపిస్తుంది . అక్కడ ఉన్న పూజారులు మీకు చెబుతారు .. మరో విషయం ఏమిటంటే మనం అక్కడ ఇతర కోరికలు ఏమి కోరకూడదు అని పెద్దలు చెబుతారు .. ఈ ఆలయం…
Read more
ఆది నుంచి అంతం వరకు అన్ని అక్రమ మార్గాలే చోద్యం చూస్తున్న ఉమ్మడి కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రభాతదర్మిని, (అమరావతి-ప్రత్యేక ప్రతినిధి): అవినీతి,అక్రమాలకు తావు లేకుండా సత్శీలమైన, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తామని 2024వ సంవత్సరంలో జరిగిన జమిలి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు హామీలను గుప్పించిన ఉమ్మడి కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్యాశాఖ పరంగా…
Read more
కుల వ్యవస్థ రద్దుపై రాజకీయ పార్టీలు అభిప్రాయాలు వెల్లడించాలని డిమాండ్హిందూ దేవాలయాల్లో బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేయాలాప్రభాతదర్శిని, (హైదరాబాద్-ప్రతినిధి): న్యాయవ్యవస్థ, పార్లమెంట్, రాష్ట్రపతికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మత మార్పిడి ఆధారంగా హోదాలు తొలగించడం కాకుండా, దేశంలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థనే రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు…
Read more
గౌరవ సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్ల విషయంలో ఇచ్చిన తీర్పు చాలా దురదృష్టకరం. ఈ తీర్పు రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి గొప్ప విలువలకు తూట్లు పొడిచింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉండడమే కాకుండా, కోట్లాది మంది దళిత క్రిస్టియన్ల జీవితాలను ఈ తీర్పు ప్రమాదంలో పడేయబోతున్నది. భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అప్పీల్కు వెళ్లి ఈ…
Read more